Prasanna Koduru

అందుబాటులో డిజిటల్ ఓటర్ కార్డు.. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండిలా..

అందుబాటులో డిజిటల్ ఓటర్ కార్డు.. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండిలా..

భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డులను ఇస్తుంది. ఒక గుర్తింపు కార్డులా ఓటింగ్ కేంద్రంలోనే కాకుండా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అయితే ప్రతిసారి దానిని మనం వెంట తీసుకెళ్లలేము. ఒక్కోసారి ఇంట్లోనే మరిచి వెళ్లినప్పుడు అవసరమైతే పని ఆగిపోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఇకపై ఆ సమస్య ఎదురవకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే…

వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!

వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల ప్రైవసీ విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతోంది. వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ప్రైవేట్ మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేక ప్రైవసీ ఫీచర్లను అందిస్తుంది. సాధారణంగా వాట్సాప్‌లో ఫీచర్ రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేసే వీలుంది. ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత.. అవతలి వైపు ఉన్న వ్యక్తి తమ మెసేజ్‌లను చదివారా లేదా అనేది వినియోగదారులు తెలుసుకోలేరు. కానీ ఫీచర్‌లో ఒక…

ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం..

ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం..

వరుస భూకంపాలతో ఇప్పటికే టర్కీ, సిరియాలు కకావికలం అయిపోయాయి. భూకంపాలతో రెండు దేశాల్లోను 41,000మందికిపైగా మరణాలు నమోదు అయ్యాయి. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఈక్రమంలో బుధవారం న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. ఇదిలా ఉంటే గురువారం (ఫిబ్రవరి 16,2023) ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించింది. ఇలా వరుస భూకంపాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం..గురువారం తెల్లవారుఝామున…

విశాఖలో ఇన్ఫోసిస్ ఆఫీసు సిద్ధం.. కార్యకలాపాలు ప్రారంభం ఎప్పుడంటే..

విశాఖలో ఇన్ఫోసిస్ ఆఫీసు సిద్ధం.. కార్యకలాపాలు ప్రారంభం ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ ఉంటుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయన తన నివాసాన్ని ఉక్కునగరానికి మార్చనున్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తున్న తరుణంలో దేశంలోని ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ తన కొత్త కార్యాలయాన్ని సాగర నగరంలో తెరవటం కలిసొచ్చే అంశంగా నిలుస్తోంది. విశాఖ కార్యాలయం.. ఇన్ఫోసిస్ తన విశాఖ కార్యాలయం ప్రారంభం గురించి ప్రకటించింది. మే 31, 2023 నుంచి తన కార్యకలాపాలను…

వాట్సాప్‌ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..30 కాదు 100 పంపొచ్చు!

వాట్సాప్‌ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..30 కాదు 100 పంపొచ్చు!

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ను కట్టిపడేస్తోంది. వినియోగదారుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ రోజురోజుకూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. వాట్సాప్ చాట్‌లలో 100 మీడియా వరకు షేర్ చేయగల సామర్థ్యాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లోని కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది మరియు రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. తక్షణ సందేశ ప్లాట్‌ఫారమ్ ఇటీవల వినియోగదారులను సుదీర్ఘ సమూహ వివరణలను సెట్ చేయడానికి ఎనేబుల్…

వందలో రూ.20 వడ్డీలకే పోతోంది.. పెట్రోల్ సబ్సిడీలో భారీ కోత… బడ్జెట్‌పై పూర్తి విశ్లేషణ ఇలా..

వందలో రూ.20 వడ్డీలకే పోతోంది.. పెట్రోల్ సబ్సిడీలో భారీ కోత… బడ్జెట్‌పై పూర్తి విశ్లేషణ ఇలా..

అవస్థాపనా సౌకర్యాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా అధిక ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణకు బడ్జెట్‌ ప్రాధాన్యత ఇచ్చింది. రైతులు, మహిళలు, అధిక నికర సంపద కలిగిన వ్యక్తులు.. చిన్న వ్యాపారాలు, మధ్య తరగతి ప్రజలను సంతృప్తి పరిచేలా ఆయావర్గాలకు తాయిళాలు, పథకాలను ప్రకటించడం బడ్జెట్‌లో గమనించవచ్చు. ద్రవ్యలోటు పూడ్చడానికి అవసరమైన 17.8 ట్రిలియన్‌ రూపాయల సమీకరణ ప్రభుత్వానికి సవాలుగా నిలిచే అవకాశం ఉంది. అమ్రిత్‌కాల్‌ మార్గానికి పటిష్టమైన పునాది సమ్మిళిత వృద్ధి, చివరిమైలుకు చేరుకోవడం,…

థ్యాంక్స్ భారత్ దోస్త్..నిజమైన స్నేహితుడంటూ మోదీ సాయంపై టర్కీ కృతజ్ణతలు

థ్యాంక్స్ భారత్ దోస్త్..నిజమైన స్నేహితుడంటూ మోదీ సాయంపై టర్కీ కృతజ్ణతలు

భారత్‌లో టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ తన దేశంలో సంభవించిన ఘోర భూకంపం తరువాత టర్కీకి అండగా నిలిచినందుకు న్యూఢిల్లీకి ధన్యవాదాలు తెలిపారు టర్కీలో 24 గంటల్లో మూడు విధ్వంసకర భూకంపాలు సంభవించిన తర్వాత దేశానికి నిధులు అందించినందుకు భారతదేశాన్ని “దోస్త్”గా పేర్కొంటూ, భారతదేశంలోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ న్యూఢిల్లీకి కృతజ్ఞతలు తెలుపుతూ, “అవసరంలో ఉన్న స్నేహితుడు నిజంగా స్నేహితుడు” అని అన్నారు. ట్విటర్‌లో సునేల్ మాట్లాడుతూ, “దోస్త్” అనేది టర్కిష్ మరియు హిందీలో సాధారణ…

గుడ్‌న్యూస్.. వచ్చేస్తోన్న వందేభారత్ మినీ రైళ్లు.. ఇకపై ప్రయాణం మరింత సులభం!

గుడ్‌న్యూస్.. వచ్చేస్తోన్న వందేభారత్ మినీ రైళ్లు.. ఇకపై ప్రయాణం మరింత సులభం!

వందే భారత్ రైలులో ప్రయాణించేవారికి శుభవార్త. అత్యంత వేగంతో నడిచే వందేభారత్ రైలుకు స్లీపర్ కోచ్‌లను కూడా జోడించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మినీ వెర్షన్ అయిన వందే మెట్రో సేవలు త్వరలో దేశంలో ప్రారంభించబడతాయి. వందే మెట్రో డిజైన్ మరియు ఉత్పత్తి ఈ సంవత్సరం పూర్తవుతుంది. వందే మెట్రో సేవలు పెద్ద నగరాల్లోని ప్రజలు తమ పని ప్రదేశం మరియు స్వస్థలాల…

చైనా ‘స్పై బెలూన్’ను కూల్చేసిన అమెరికా

చైనా ‘స్పై బెలూన్’ను కూల్చేసిన అమెరికా

అట్లాంటిక్‌ సముద్రంపైకి వచ్చేదాకా వేచి చూసి అత్యాధునిక ఎఫ్‌-22 యుద్ధ విమానంతో దాన్ని పేల్చేసింది. అమెరికా అణుక్షిపణుల్ని భద్రపరిచిన మోంటానా స్థావరంపై ఈ చైనా బెలూన్‌ ఎగురుతూ కనిపించడం, అది ఇరు దేశాల మద్య చిచ్చు రేపడం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాల మేరకు దక్షిణ కరోలినాకు ఆరు మైళ్ల దూరంలో అట్లాంటిక్‌ సముద్ర జలాల్లో దాన్ని కూల్చివేశామని రక్షణ శాఖ ప్రకటించింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సీనియర్‌…

ఎపిలో డిజిటల్ రేషన్.

ఎపిలో డిజిటల్ రేషన్.

అమరావతి, ఆంధ్రప్రభ: రేషన్‌ బియ్యం దారి మళ్ళిం పునకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మాఫి యా ఆగడాలకు కళ్లెం వేసేందుకు పక్క స్కెచ్‌ వేసింది. ఇందులో భాగంగా డిజిటల్‌ సాంకేతికతను తెరపైకి తేనుం ది. ప్రతి బస్తాకు క్యూఆర్‌ కోడ్‌ సీల్‌ వేయడం ద్వారా అక్రమా లకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. చెలరేగిపోతున్న రేషన్‌ మాఫియాను అడ్డుకోవడంలో భాగంగా క్యూ ఆర్‌ కోడ్‌ విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి బస్తాను ట్రాకింగ్‌ చేసేందుకు…