జాతీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఇసుక విధానం: సులభతరమైన ధరలో ప్రజలకు ఇసుక అందుబాటు

ఆంధ్రప్రదేశ్ ఇసుక విధానం: సులభతరమైన ధరలో ప్రజలకు ఇసుక అందుబాటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరిస్తూ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విధానం ద్వారా ప్రజలకు ఇసుకను సులభతరమైన ధరలో అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇసుక కొనుగోలు చేయడానికి ప్రజలు కేవలం రవాణా మరియు సైనియోరేజ్ ఛార్జీలను మాత్రమే చెల్లించాలి. విధానం పునరుద్ధరణ: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సమయంలో (2014-19) అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019లో రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని మళ్ళీ…

మహిళల భద్రత కోసం కొత్త చట్టాలు: ముంబైలో 10 ప్రధాన మార్పులు

మహిళల భద్రత కోసం కొత్త చట్టాలు: ముంబైలో 10 ప్రధాన మార్పులు

భారతదేశం మహిళలపై క్రూరత్వాన్ని అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకొస్తున్నది. తాజా నిబంధనల ప్రకారం, ముంబైలో 10 ప్రధాన మార్పులు అమలు చేయబడ్డాయి. ఈ మార్పులు మహిళల భద్రతను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నాయి. ఈ కొత్త చట్టాలు మహిళల భద్రతను పెంపొందించడానికి, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించడానికి తీసుకొచ్చినవని ప్రభుత్వం చెబుతున్నది. ఇంకా, ఈ చట్టాలు ప్రజలలో మహిళలపై గౌరవం పెంపొందించడంలో కూడా సహాయపడతాయని వారు ఆశిస్తున్నారు.

DHFL స్కామ్: ₹34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.

DHFL స్కామ్: ₹34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.

34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో డిహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సిబిఐ మంగళవారం అరెస్టు చేసినట్లు అధికారుల ప్రకటనలు తెలియజేశాయి. వాధావాన్‌ను సోమవారం సాయంత్రం ముంబైలో అదుపులోకి తీసుకుని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు, అక్కడ అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నివేదికల ప్రకారం, 2022లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ అతడిపై ఇప్పటికే చార్జిషీట్ చేసింది. యెస్ బ్యాంక్ అవినీతి కేసుకు సంబంధించి వాధావాన్‌ను గతంలో ఏజెన్సీ అరెస్టు చేసి,…

ఎపిలో డిజిటల్ రేషన్.

ఎపిలో డిజిటల్ రేషన్.

అమరావతి, ఆంధ్రప్రభ: రేషన్‌ బియ్యం దారి మళ్ళిం పునకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మాఫి యా ఆగడాలకు కళ్లెం వేసేందుకు పక్క స్కెచ్‌ వేసింది. ఇందులో భాగంగా డిజిటల్‌ సాంకేతికతను తెరపైకి తేనుం ది. ప్రతి బస్తాకు క్యూఆర్‌ కోడ్‌ సీల్‌ వేయడం ద్వారా అక్రమా లకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. చెలరేగిపోతున్న రేషన్‌ మాఫియాను అడ్డుకోవడంలో భాగంగా క్యూ ఆర్‌ కోడ్‌ విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి బస్తాను ట్రాకింగ్‌ చేసేందుకు…

వారి దగ్గరే దేశంలో సంపదంతా.. షాకింగ్ నిజాలు.. ఎన్ని లక్షల కోట్లంటే..

వారి దగ్గరే దేశంలో సంపదంతా.. షాకింగ్ నిజాలు.. ఎన్ని లక్షల కోట్లంటే..

సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్: ది ఇండియా స్టోరీ” పేరుతో ఆక్స్‌ఫామ్ తాజా నివేదికను విడుదల చేసింది. దేశంలోని 100 మంది అత్యంత ధనవంతుల సంపద ఏకంగా రూ.54.12 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో టాప్-10 అత్యంత సంపన్నుల సంపద రూ.27.52 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది. వీరి సంపద 2021 నుంచి 32.8 శాతం పెరిగిందని తెలిపింది.వారి వద్దే సంపద.. 2021లో దేశంలోని మెుత్తం సంపదలో 40.6 శాతం కేవలం ఒక్క శాతం…

బంపరాఫర్.. నిమిషాల్లో రూ.5 లక్షల రుణం, చార్జీలు మాఫీ!

బంపరాఫర్.. నిమిషాల్లో రూ.5 లక్షల రుణం, చార్జీలు మాఫీ!

డబ్బుతో అవసరం పడిందా? వెంటనే లోన్ పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. మనీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఎఫ్ఐ మనీ తాజాగా తీపికబురు అందించింది. రుణ సదుపాయం కల్పిస్తోంది. కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. దీని కోసం ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్  ఫెడరల్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఎఫ్ఐ మనీ ఇప్పుడు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్  సర్వీసులు కూడా అందిస్తోంది. పేపర్‌లెస్ విధానంలో ప్రిఅప్రూవ్డ్ రుణాలు పొందొచ్చు. అర్హత…

సామాన్యులకు మరో గుడ్ న్యూస్.. ఉచిత రేషన్ మాత్రమే కాదు.. ఇప్పుడు ఫ్రీ టీవీ కూడా.. ఖర్చంతా ప్రభుత్వానిదే.

సామాన్యులకు మరో గుడ్ న్యూస్.. ఉచిత రేషన్ మాత్రమే కాదు.. ఇప్పుడు ఫ్రీ టీవీ కూడా.. ఖర్చంతా ప్రభుత్వానిదే.

సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ సౌకర్యాలను కల్పిస్తోంది. ఇళ్లకు ఉచితంగా ఆహార ధాన్యాలు(రేషన్) ఇవ్వడంతో పాటు.. ఇప్పుడు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు మోదీ సర్కార్ ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రసారాలను పెంచడానికి సెంట్రల్ స్కీమ్‌కు ఆమోదం తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆల్ ఇండియా రేడియో FM ఛానెల్‌ల కవరేజీని…

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్..!!

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విశాఖపట్నం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. త్వరలో విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇప్పటికే వైసీపీ నేతలు మీడియా వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. అమెజాన్ .ఇన్ ఇటీవల దేశంలో దాని నిల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్రణాళికలను ప్రకటించింది. అమెజాన్ తన మొదటి అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది మరియు దాని కోసం విశాఖపట్నంను ఎంచుకున్నట్లు సమాచారం. గాజువాకలో ఏర్పాటు చేయనున్న ఫిల్‌మెంట్ సెంటర్‌లో 10…

ప్రతి గ్రామంలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్రణాలిక

ప్రతి గ్రామంలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్రణాలిక

ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కొత్త ప్లాన్‌పై కసరత్తు చేస్తోంది. ఈ కొత్త పథకం కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశంలోని ప్రతి గ్రామాన్ని హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో అనుసంధానిస్తుంది. ప్రతి గ్రామాన్ని హై-స్పీడ్ నెట్‌తో కనెక్ట్ చేయాలని యోచిస్తోంది డిసెంబర్ 17, 2022 శుక్రవారం జరిగిన ఒక పరిశ్రమ కార్యక్రమంలో, ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వం యొక్క 4G సంతృప్త చొరవపై పనిచేస్తోందని, ఇది అధిక స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో ఉందని టెలికాం…

భారత్‌లో పెరుగుతున్న మహిళా గేమర్లు : హెచ్‌పీ సర్వేలో వెల్లడి

భారత్‌లో పెరుగుతున్న మహిళా గేమర్లు : హెచ్‌పీ సర్వేలో వెల్లడి

భారత్‌లో మహిళా గేమర్ల సంఖ్య పెరుగుతున్నదని, గేమింగ్‌ను ఫుల్ టైం ప్రొఫెషన్‌గా ఎంచుకునే ధోరణి కనిపిస్తోందని హెచ్‌పీ ఇండియా గేమింగ్ ల్యాండ్‌స్కేప్ స్టడీ 2022 అధ్యయనం వెల్లడించింది. HP ఇండియా గేమింగ్ ల్యాండ్‌స్కేప్ రిపోర్ట్ 2021 ప్రకారం, పురుషుల కంటే (80%) ఎక్కువ మంది మహిళలు (84%) గేమింగ్‌ను కెరీర్‌గా పరిగణిస్తున్నారు, ఇది చివరికి గ్లోబల్ గేమింగ్ పరిశ్రమకు పెద్ద సంఖ్యలో ప్రతిభను కలిగిస్తుంది భారతీయ మహిళలు హైపర్ క్యాజువల్ గేమర్స్ అని మరియు వారి స్మార్ట్‌ఫోన్‌లలో…