అంతర్జాతీయం

యూరోప్‌లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు – విజయ వార్త (Vijaya Varta – The Victory News)

యూరోప్‌లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు – విజయ వార్త (Vijaya Varta – The Victory News)

మే 8, 1945 – ఈ రోజు చరిత్రలో ఒక విశేషమైన రోజు. దాదాపు ఆరు సంవత్సరాలుగా యుద్ధ వేదికగా మారిన యూరోప్‌లో రెండవ ప్రపంచ యుద్ధం ఈ రోజు ముగింపుకు నాంది పలికింది. నాజీ జర్మనీ యుద్ధంలో ఓడిపోయి,యూనియన్ రాజ్యాలు ముందు షరతులు లేకుండా పంపిణీ చేయించంది. దీనినే మనం “విజయ దినోత్సవం “గా జరుపుకుంటాం. యుద్ధం యొక్క విలయాలు: రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన యుద్ధంగా నిలిచింది. కోట్లాది మంది…

ఒక్క వికెట్‌తో 9 ఏళ్ల కరువు తీర్చిన హార్దిక్ పాండ్యా.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఒక్క వికెట్‌తో 9 ఏళ్ల కరువు తీర్చిన హార్దిక్ పాండ్యా.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ జోడీ తమ ఖచ్చితమైన లైన్ లెంగ్త్‌తో ఆస్ట్రేలియాను కేవలం 188 పరుగులకే కట్టడి చేసింది. వీరిద్దరూ తలో 3 వికెట్లు పడగొట్టారు. అయితే, భారత అత్యుత్తమ బౌలింగ్ సమయంలో, హార్దిక్ పాండ్యా కూడా పెద్ద స్థానాన్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ, దీంతో 9 ఏళ్ల కరువుకు తెరదించాడు. హార్దిక్ పాండ్యా పడగొట్టిన ఒక…

అమ్మాయి బ్యాటింగ్కు సచిన్ ఫిదా

అమ్మాయి బ్యాటింగ్కు సచిన్ ఫిదా

దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజే వేరు. ఇతర క్రీడలకంటే క్రికెట్ను అభిమానించే వారే ఎక్కువ అందుకే భారత్లో క్రికెట్ను ఓ మతంగా భావిస్తారు. ఎంతో మంది టాలెంట్ ఉన్న క్రికెటర్లు మన సొంతం. అయితే గతంలో మెన్స్ క్రికెట్ కే క్రేజ్ ఉండగా..ఈ మధ్య కాలంలో మహిళల క్రికెట్ మ్యాచులకు ఆదరణ పెరుగుతోంది. ఇందుకు మారుమూల గ్రామంలో యువతి క్రికెట్ ఆడుతున్న వీడియో ఉదాహరణగా నిలుస్తోంది. ముమల్ మెహర్, చాలా చిన్న వయస్సులో కానీ అత్యంత నైపుణ్యం…

చైనా ‘స్పై బెలూన్’ను కూల్చేసిన అమెరికా

చైనా ‘స్పై బెలూన్’ను కూల్చేసిన అమెరికా

అట్లాంటిక్‌ సముద్రంపైకి వచ్చేదాకా వేచి చూసి అత్యాధునిక ఎఫ్‌-22 యుద్ధ విమానంతో దాన్ని పేల్చేసింది. అమెరికా అణుక్షిపణుల్ని భద్రపరిచిన మోంటానా స్థావరంపై ఈ చైనా బెలూన్‌ ఎగురుతూ కనిపించడం, అది ఇరు దేశాల మద్య చిచ్చు రేపడం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాల మేరకు దక్షిణ కరోలినాకు ఆరు మైళ్ల దూరంలో అట్లాంటిక్‌ సముద్ర జలాల్లో దాన్ని కూల్చివేశామని రక్షణ శాఖ ప్రకటించింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సీనియర్‌…

అనిల్ అంబానీ కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న వ్యాపారవేత్త..! ఆ ఇంటి ధర 6000 కోట్లు!!

అనిల్ అంబానీ కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న వ్యాపారవేత్త..! ఆ ఇంటి ధర 6000 కోట్లు!!

ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా అత్యంత ఖరీదైన ఇల్లు.. భారతదేశంలోని 11 అత్యంత ఖరీదైన ఇళ్ళు ప్రసిద్ధి.వాటి పేర్లు, ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్, సొగసైన ఇంటీరియర్‌లు, ప్రపంచ-స్థాయి సేవలు,7స్టార్‌ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. ఇవి ఆసియాలోని అత్యంత ధనవంతులైన వ్యక్తుల సొంతం. ఇంకా భారతదేశం 140 మంది బిలియనీర్లను కలిగి ఉన్న దేశం. ప్రపంచంలో మూడవ అతిపెద్ద బిలియనీర్లను కలిగి ఉన్న దేశంగా గుర్తింపు ఉంది. భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరైన రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ దేశంలోనే…

మునిగిపోతున్న జోషిమఠ్..? ఈ పట్టణం ఇక కనిపించదా? అసలేం జరుగుతోంది?

ఉత్తరాఖండ్‌ లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్  ప్రమాదంలో ఉంది. ఈ పట్టణం క్రమంగా మునిగిపోతోంది. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. భూమి అంతకంతకూ కిందకు కుండిపోతోంది. భూకంపం వచ్చినట్లుగా నెర్రలు చాస్తోంది. ఆ పగుళ్ల నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆ నీటితో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతుండడంతో.. అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇళ్లకు పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడుతుండడంతో భయంతో వణికిపోతున్నారు. పట్టణం మొత్తం భూమిలో కలిసిపోతుందని…..

దేశ ప్రజలకు కేంద్రం బంపరాఫర్‌.. రూ. లక్ష పొందే అవకాశం. పూర్తి వివరాలు..

దేశ ప్రజలకు కేంద్రం బంపరాఫర్‌.. రూ. లక్ష పొందే అవకాశం. పూర్తి వివరాలు..

కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాల్లో దేశ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుతలకు పేర్లను సూచించమని దేశ ప్రజలను కోరారు. కొద్ది రోజుల క్రితం, రాజస్థాన్‌లోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్  నర్సింగ్ ఆఫీసర్ మరియు ఫార్మసిస్ట్ బంపర్ పోస్ట్‌ను రిక్రూట్ చేసింది. వీటికి దరఖాస్తు ప్రక్రియ చాలా కాలంగా కొనసాగుతుండగా, ఇప్పుడు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ…

రిక్షావాలా కూతురు …. మిస్‌ ఇండియా రన్నరప్‌

రిక్షావాలా కూతురు …. మిస్‌ ఇండియా రన్నరప్‌

అందంతో పాటు అభినయంకలగలిపిన వారే సక్సెస్‌ అవుతారు. సాధారణంగా మిస్‌ ఇండియా పోటీల్లో ధనవంతుల పిల్లలే పాల్గొంటుంటారు ఆ ఆలోచన కూడా చేయరు… అందాల పోటీలలో నిలవాలంటే అందంగా ఉండాలి. చక్కని ముఖవర్చస్సు కలిగి, అందమైన శరీరాకృతి కోసం ఎంతో కష్టపడాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న విషయం. ప్రపంచానికి తమని తాము పరిచయం చేసుకోవాలని ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించాక ఆలోచనను కార్యరూపంలో పెట్టరు.. కానీ, ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా పోటీల్లో పాల్గొని, రన్నరప్‌గా…

ఆన్‌లైన్‌లో యాసిడ్ అమ్మకాలు… ఫ్లిప్‌కార్ట్, మీషోలకు కేంద్రం నోటీసులు

ఆన్‌లైన్‌లో యాసిడ్ అమ్మకాలు… ఫ్లిప్‌కార్ట్, మీషోలకు కేంద్రం నోటీసులు

ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై జరిగిన యాసిడ్ దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ దాడికి పాల్పడ్డవారు ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్ కొన్నట్టు తేలింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వినియోగదారుల వ్యవహారాల విభాగానికి చెందిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ  వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై గట్టి చర్యలు తీసుకుంది. సమాజంలో పెరుగుతున్న నేరాల…

ఇస్రో ఘనత.. విదేశీ ఉపగ్రహాల ప్రయోగానికి రూ.1,100 కోట్లు ఆర్జించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ

ఇస్రో ఘనత.. విదేశీ ఉపగ్రహాల ప్రయోగానికి రూ.1,100 కోట్లు ఆర్జించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 2018 నుంచి దాదాపు రూ.1,100 కోట్ల వ్యయంతో 19 దేశాలకు చెందిన 177 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, తన అంతరిక్ష యాత్రలతో భారతదేశాన్ని గర్వించేలా చేయడమే కాకుండా, ప్రభుత్వానికి కూడా చాలా డబ్బు సంపాదిస్తోంది. గత ఐదేళ్లలో 26 దేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో రూ. 1,245 కోట్లకు పైగా ఆర్జించిందని అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి జితేంద్ర…