andhra pradesh

ఆంధ్రప్రదేశ్ ఇసుక విధానం: సులభతరమైన ధరలో ప్రజలకు ఇసుక అందుబాటు

ఆంధ్రప్రదేశ్ ఇసుక విధానం: సులభతరమైన ధరలో ప్రజలకు ఇసుక అందుబాటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరిస్తూ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విధానం ద్వారా ప్రజలకు ఇసుకను సులభతరమైన ధరలో అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇసుక కొనుగోలు చేయడానికి ప్రజలు కేవలం రవాణా మరియు సైనియోరేజ్ ఛార్జీలను మాత్రమే చెల్లించాలి. విధానం పునరుద్ధరణ: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సమయంలో (2014-19) అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019లో రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని మళ్ళీ…

NTR భరోసా పెన్షన్ పథకం ప్రారంభం: వృద్ధుల పెన్షన్ రూ. 4,000కి పెంపు, దివ్యాంగులకు రూ. 6,000, దీర్ఘకాలిక వ్యాధుల వారికి రూ. 10,000

NTR భరోసా పెన్షన్ పథకం ప్రారంభం: వృద్ధుల పెన్షన్ రూ. 4,000కి పెంపు, దివ్యాంగులకు రూ. 6,000, దీర్ఘకాలిక వ్యాధుల వారికి రూ. 10,000

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ‘NTR భరోసా’ పెన్షన్ పథకం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని పెనుమాక గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి, పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. పునర్వ్యవస్థీకృత పథకం కింద, వృద్ధుల పెన్షన్ రూ. 3,000 నుండి రూ. 4,000కు పెంచబడింది. జూలై నెలలో లబ్ధిదారులకు అందనున్న మొత్తం ఈ పథకం లబ్ధిదారులు జూలై నెలలో రూ. 7,000 పొందుతారు, అందులో మూడు నెలల బకాయిలు కూడా ఉన్నాయి….

త్వరలో APSFL అదిరిపోయే ప్లాన్లు… దేశంలోనే వైస్ జగన్ సరికొత్త రికార్డు…

త్వరలో APSFL అదిరిపోయే ప్లాన్లు… దేశంలోనే వైస్ జగన్ సరికొత్త రికార్డు…

ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఏపి స్టేట్ ఫైబర్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్బంగా ఏపీ స్టేట్ ఫైబర్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత వైస్ జగన్ పుట్టిన రోజును జరుపుకొని APSFL సంస్థ కొత్తగా 9 ప్యాకేజీలు ప్రకటించింది. మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభం గౌతమ్ రెడ్డి పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. 19 వేల పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి…

విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!

విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!

విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు! ఏపీ  విశాఖ రాజధానిపై మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. సిఎం అనుమతిస్తే పదవికి రాజీనామా చేస్తా అని ప్రకటించారు. అమరావతి రైతుల పాదయాత్రపై ధర్మాన మండిపడ్డారు. విశాఖ రాజధాని ఏర్పాటుకు అడ్డు వచ్చే వారిని రాజకీయంగా చితక్కొట్టాలన్నారు. 60ఏళ్లుగా చెన్నైలో రాజధాని ఉన్నపుడు అక్కడికి వెళ్లేందుకు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించామని, తర్వాత కర్నూలు రాజధాని చేస్తే 600-700 కిలోమీటర్లు వెళ్లారని, ఆ తర్వాత…