Prasanna Koduru

రామ కృష్ణ బీచ్‌లో అందాల చిత్రపటం

రామ కృష్ణ బీచ్‌లో అందాల చిత్రపటం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాదండోయి ఎవరికైనా విశాఖ పట్నం అంటే గుర్తు వచ్చేది యేంటో చెప్పండి అదేనండి మన వైజాగ్ రామకృష్ణ బీచ్…..           బంగారు ధూళితో రూపొందించబడిన చంద్రవంకను ఊహించండి, మృదువైన మణితో పెయింట్ చేయబడిన ఆకాశం క్రింద మెరుస్తూ ఉంటుంది. పొద్దున్నే రామకృష్ణ బీచ్ మాయాజాలం అది. ఇసుక, చల్లగా మరియు ఆహ్వానించదగినది, మీ పాదముద్రల కోసం వేచి ఉన్న కాన్వాస్ లాగా అనంతంగా విస్తరించి ఉంది. బంగాళాఖాతం…

నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. దేశంలో ప్రసిద్ధి చెందిన బిర్యానీలు ఇవే..

నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. దేశంలో ప్రసిద్ధి చెందిన బిర్యానీలు ఇవే..

భారతదేశం ఆహారం, ప్రత్యేక రుచి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అనేక రకాల వంటకాలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రసిద్ధ వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఇది అందరికీ నచ్చే వంటకం. బిర్యానీ అనేది ఒక వంటకం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలతో పంచుకునే భావోద్వేగం. జులై నెలలోని మొదటి ఆదివారాన్ని ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2022 నుంచి ప్రారంభం అయిన ఈ బిర్యానీ దినోత్సవం.. ఇప్పుడు రెండో ఏడాదిలోకి వచ్చింది. దావత్…

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎక్కువ నష్టపోయింది వాళ్ళే..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎక్కువ నష్టపోయింది వాళ్ళే..

క్యీవ్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్పెయిన్ మీడియా నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తిరుగుబాటు సైన్యమైన వాగ్నర్ గ్రూపుకు సంబంధించిన సుమారు 21000 మందిని చంపామని మరో 80,000 మంది గాయపడి ఉంటారని నిర్ధారించారు. వారు కొత్త కంటెంట్‌ను వ్రాస్తారు మరియు కంట్రిబ్యూటర్‌ల నుండి స్వీకరించిన కంటెంట్‌ను ధృవీకరించి, ఎడిట్ చేస్తారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఫిబ్రవరి 2014లో ఉక్రేనియన్ అటానమస్ రిపబ్లిక్ ఆఫ్ క్రిమియాపై…

రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

వచ్చే ఐదు రోజుల్లో కేరళలో భారీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ  తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తీవ్రత పెరగడమే ఇందుకు కారణమని చెప్పింది.                    జూలై 3 నుంచి 5 వరకు కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో 115.6 మిమీ నుంచి 204.4 మిమీ వరకు…

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. 50,187 కానిస్టేబుల్ పోస్టులు.. ఎంపికైతే రూ.69,100 వరకు జీతం.. అర్హతలు ఇవే..

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. 50,187 కానిస్టేబుల్ పోస్టులు.. ఎంపికైతే రూ.69,100 వరకు జీతం.. అర్హతలు ఇవే..

కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సమయంలో పేర్కొన్న పోస్టుల సంఖ్యలో ఇప్పటికే రెండుసార్లు సవరణ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి తాజాగా ఎస్‌ఎస్‌సీ.. ఆ సంఖ్యను 50,187కి పెంచుతున్నట్టు మార్చి 20వ తేదీన (సోమవారం) ప్రకటించింది వయోపరిమతిని కూడా.. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడటం, నోటిఫికేషన్లు రాకపోవడంతో ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వయోపరిమతిని కూడా మూడేళ్ల పాటు పెంచుతున్నట్లు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. ఎస్ ఎస్సి జిడి…

మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ద్వారా అన్ని పనులను చక్కదిద్దుకుంటున్నారు. అయితే, వాట్సాప్ కు సంబంధించిన ఓ ట్రిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాట్సాప్ వాడాలంటే మనకు కచ్చితంగా ఫోన్ నంబర్ అవసరం ఉంటుంది. వాట్సాప్ ఇన్ స్టాల్ చేసే సమయంలో కచ్చితంగా ఫోన్ నెంబర్ ద్వారానే చేసుకోవాలి. ఆ తర్వాత చాటింగులు, షేరింగ్ కు…

రాక్షసుడు.. మహిళ గుండెతో కూర వండి కుటుంబసభ్యులకు తినిపించి.. ఆపై!

రాక్షసుడు.. మహిళ గుండెతో కూర వండి కుటుంబసభ్యులకు తినిపించి.. ఆపై!

అతడు మనిషి కాదు రాక్షసుడు. మహిళను కిరాతకంగా చంపి ఆమె గుండెతో కూర చేసి మానవుడిగా కాకుండా రాక్షసుడిగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆమె గుండెతో వండిన కూరను తన అత్త కుటుబానికి తినిపించి.. వారిని కత్తులతో నరికాడు. ఇలా మొత్తం ముగ్గురి పొట్టనబెట్టున్నాడా రాక్షసుడు. ఈ దుర్ఘటన అమెరికాలోని ఓక్లాహామాలో జరిగింది. 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ జైలు నుంచి విడుదలైన కొన్ని వారాల తర్వాత ఈ హత్యకు పాల్పడ్డాడు. ది ఇండిపెండెంట్ ప్రకారం,…

బీచ్‌లో ప్రమాదకరమైన చేపను టచ్ చేసిన కుక్క, యువతి .. సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితం

బీచ్‌లో ప్రమాదకరమైన చేపను టచ్ చేసిన కుక్క, యువతి .. సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితం

ఆస్ట్రేలియాలోని ఒక ప్రసిద్ధ మెల్బోర్న్ బీచ్‌లో ఒక యువతి తన పెంపుడు కుక్క సరదాగా షికారు చేస్తున్నారు. ఈ సమయంలో ఆ కుక్క బీచ్ లో ఉన్న ఒక జీవిని తినడానికి ప్రయత్నించింది. ఈ జీవి ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చేప జాతులలో ఒకటి అని ఆ యువతి చెప్పింది. కుక్క చనిపోయిన చేపను తీయడాన్ని గమనించింది. తరువాత అది ప్రమాదకరమైన పఫర్ ఫిష్‌గా గుర్తించినట్లు పేర్కొంది. ఆ యువతి అంతేకాదు తన కుక్క దీనిని తినాలని…

ఒక్క వికెట్‌తో 9 ఏళ్ల కరువు తీర్చిన హార్దిక్ పాండ్యా.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఒక్క వికెట్‌తో 9 ఏళ్ల కరువు తీర్చిన హార్దిక్ పాండ్యా.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ జోడీ తమ ఖచ్చితమైన లైన్ లెంగ్త్‌తో ఆస్ట్రేలియాను కేవలం 188 పరుగులకే కట్టడి చేసింది. వీరిద్దరూ తలో 3 వికెట్లు పడగొట్టారు. అయితే, భారత అత్యుత్తమ బౌలింగ్ సమయంలో, హార్దిక్ పాండ్యా కూడా పెద్ద స్థానాన్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ, దీంతో 9 ఏళ్ల కరువుకు తెరదించాడు. హార్దిక్ పాండ్యా పడగొట్టిన ఒక…

ట్విటర్ లో మళ్లీ ఉద్యోగాల కోతలు

ట్విటర్ లో మళ్లీ ఉద్యోగాల కోతలు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్ గత సీఈఓ పరాగ్ అగర్వాల్ ను ఇంటికి పంపడంతో మొదలు పెట్టిన మస్క్.. ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు కింది స్థాయి ఉద్యోగుల వరకు సమూల మార్పులు చేశారు. కంపెనీ తన సేల్స్ టీమ్‌లోని సిబ్బందిని తగ్గించిన కొన్ని…