రాజకీయం

జీనోమ్‌ వ్యాలీలో బయో ఫార్మా హబ్‌కు శంకుస్థాపన:కేటీఆర్‌; వివరాలు,

జీనోమ్‌ వ్యాలీలో బయో ఫార్మా హబ్‌కు శంకుస్థాపన:కేటీఆర్‌; వివరాలు,

జీనోమ్‌ వ్యాలీలో బయో ఫార్మా హబ్‌కు శంకుస్థాపన:కేటీఆర్‌; వివరాలు, తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 2030నాటికి 100బిలియన్‌ డాలర్లు చేరేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా తెలంగాణ ప్రయణస్తుందని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో రూ. 1100 కోట్ల విలువైన బయో ఫార్మా హబ్‌ సహా ఐదు ప్రాజెక్టులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ. జీనోమ్ వ్యాలీ స్పేస్ కోసం…

నేడు వైజాగ్‌కి పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!

నేడు వైజాగ్‌కి పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. తొలుత ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఎన్ఏడీ ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, బీచ్ రోడ్ మీదగా.. నోవాటెల్ హోటల్‌కి చేరుకోనున్నారు. సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర…

విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!

విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!

విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు! ఏపీ  విశాఖ రాజధానిపై మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. సిఎం అనుమతిస్తే పదవికి రాజీనామా చేస్తా అని ప్రకటించారు. అమరావతి రైతుల పాదయాత్రపై ధర్మాన మండిపడ్డారు. విశాఖ రాజధాని ఏర్పాటుకు అడ్డు వచ్చే వారిని రాజకీయంగా చితక్కొట్టాలన్నారు. 60ఏళ్లుగా చెన్నైలో రాజధాని ఉన్నపుడు అక్కడికి వెళ్లేందుకు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించామని, తర్వాత కర్నూలు రాజధాని చేస్తే 600-700 కిలోమీటర్లు వెళ్లారని, ఆ తర్వాత…

కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్‌: డబ్బులు​ ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు!

కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్‌: డబ్బులు​ ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు!

కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్‌: డబ్బులు​ ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు!   ఆశా వర్కర్లకు ఫోన్లు చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు వివరాలు తీసుకుని…బాధితుల అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా కరోనాతో మృతి చెందిన కుటుంబాలే టార్గెట్‌ కడప, అన్నమయ్య జిల్లాలో కొత్త మోసానికి తెర వీడియో, ఫోన్‌ కాల్‌లు చేయడమే కాకుండా తెలుగులో మాట్లాడుతూ బురడీ ఫేక్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసు శాఖ. అవకాశం దొరికితే ఎవరినైనా బురిడీ కొట్టించేందుకు సైబర్‌ నేరగాళ్లు…

స‌మ‌గ్రాభివృద్ధికి కేరాఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

స‌మ‌గ్రాభివృద్ధికి కేరాఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

స‌మ‌గ్రాభివృద్ధిలో ఇప్పుడు దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌దే అగ్ర‌స్థానం. జీఎస్‌డీపీలో 11.43% వృద్ధిరేటుతో ఏపీ దేశంలోనే నెంబ‌ర్‌వ‌న్‌. 2022 జ‌న‌వ‌రి నుంచి జూలై వ‌ర‌కు దేశంలో ₹1,71,285 కోట్లు పెట్టుబ‌డులు వ‌స్తే.. ఒక్క ఏపీలోనే ₹ 40,361 కోట్లు పెట్టుబ‌డులతో మనమే నంబర్ వన్. ఆర్థికాభివృద్ధిలో మనదే అగ్రస్థానం మ‌న‌దే:-ఈజ్  ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లు ఆంధ్రప్రదేశ్ నెంబర్. వన్   ఇప్పుడుపారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏపీ స్వ‌ర్గ‌ధామం. అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని జెట్ స్పీడుతో ప‌రుగులు పెట్టిస్తున్నారు సీఎం…

భారత్‌లో ఆ రాష్ట్రాలకు వెళ్తే.. మీ ప్రాణాలకు నో గ్యారంటీహెచ్చరించిన కెనడా- అనూహ్యంగా

భారత్‌లో ఆ రాష్ట్రాలకు వెళ్తే.. మీ ప్రాణాలకు నో గ్యారంటీహెచ్చరించిన కెనడా- అనూహ్యంగా

భారత్‌లో పర్యటించే తమ దేశ పౌరుల కోసం కెనడా తాజాగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. మూడు రాష్ట్రాల పేర్లను ఇందులో పొందుపరిచింది. ఈ మూడు రాష్ట్రాల్లో తాము సూచించిన ప్రదేశాలకు వెళ్లొద్దంటూ హెచ్చరించింది. మందుపాతరలు పేలే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాలకు వెళ్లాలని ముందే ప్రణాళిక వేసుకుని ఉంటే- దాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కెనడా తన ట్రావెల్ అడ్వైజరీలో సూచించింది. పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకునే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలను…

అణుబాంబు వేసే టైమొచ్చింది.. అమెరికా మిత్రదేశాలకు పుతిన్ వార్నింగ్

అణుబాంబు వేసే టైమొచ్చింది.. అమెరికా మిత్రదేశాలకు పుతిన్ వార్నింగ్

 ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కీలక మలుపుతిరగబోతోంది. ఇప్పట్లో యుద్ధాన్ని ముగించేలా లేదు రష్యా. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు బుధవారం ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్ భూభాగాల్లోకి మరిన్ని రష్యా బలగాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ లో ఉన్న పౌరులు, అన్నింటి కన్నా ముఖ్యంగా గతంలో సాయుధ బలగాల్లో పరిచేసిన, అనుభవం ఉన్నవారిని సమీకరించనున్నారు. రష్యాను బలహీన పరచాలని, విభజించాలని అనునకుంటున్న పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు….