గాడ్జెట్స్

అరచేతిలో మడత పెట్టే మొబైల్

అరచేతిలో మడత పెట్టే మొబైల్

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చాలా కంపెనీలు ఫోల్డబుల్ సెగ్మెంట్ పై ద్రుష్టి సారిస్తున్నాయి. సామ్సంగ్, వివో సహా అనేక కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లపై పని చేస్తున్నాయి. తాజాగా, హుఅవెయి నుండి సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ చైనాలో విడుదలైంది. హుఅవెయి పాకెట్ స్పేరుతో వచ్చిన స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్ ద్వారా ఆధారితమైనది. మరియు ఈ మొబైల్ హార్మొనీ OS 3తో నడుస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడి డిస్‌ప్లేతో…

మీ జీమెయిల్ ఫుల్ అయిందా? మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా బల్క్ ఈ-మెయిల్స్ ఎలా డిలీట్ చేయాలో తెలుసా?

మీ జీమెయిల్ ఫుల్ అయిందా? మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా బల్క్ ఈ-మెయిల్స్ ఎలా డిలీట్ చేయాలో తెలుసా?

మీ జీమెయిల్  అవసరం లేని స్పామ్ మెసేజ్‌లతో నిండిపోయిందా? ఈ అవసరం లేని ఈమెయిల్‌లు స్పామ్, క్యాంపెయిన్ మెసేజ్‌లు ఎలా డిలీట్ చేయాలో తెలుసా? ఇలాంటి మెసేజ్‌ల కారణంగా మీ గూగుల్ డిస్క్‌ మొత్తం నిండిపోతుంది. తద్వారా ఎక్కువ మెమెరీ తీసుకుంటాయి. ఇలాంటి సందర్భాలలో.. క్రమం తప్పకుండా జీమెయిల్ క్లీన్ చేయడం మంచిది. ప్రతి ఈమెయిల్‌ను ఓపెన్ చేసి ఒక్కో మెసేజ్ డిలీట్ చేయాలంటే అది సాధ్యం కాదు. జీమెయిల్మెసేజ్‌లను కేటగిరీల ద్వారా ఫిల్టర్ చేయడం ద్వారా…

చిక్కుల్లో ట్విట్టర్‌.. టాప్‌ మేనేజ్‌మెంట్‌ నిష్క్రమణ!

చిక్కుల్లో ట్విట్టర్‌.. టాప్‌ మేనేజ్‌మెంట్‌ నిష్క్రమణ!

ఎలన్‌మస్క్‌ టేకోవర్‌ చేశాక ట్విట్టర్‌ చిక్కుల్లో పడినట్లు తెలుస్తున్నది. టాప్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలిగారని సమాచారం. Twitter | ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఉన్న ఎలన్‌మస్క్‌ .. టేకోవర్‌ చేసుకోవడంతోనే సోషల్‌ మీడియా వేదిక ట్విట్టర్‌లో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు మేనేజ్‌మెంట్‌ అధికారులు నిష్క్రమిస్తున్నారు. సంస్థ అడ్వర్టైజింగ్‌, మార్కెటింగ్‌ చీఫ్‌లు కూడా వైదొలిగిన వారిలో ఉన్నారు. గత వారం 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్‌ టేకోవర్‌ చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌ను టేకోవర్‌ చేయగానే, ఆ సంస్థ…

ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్

ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్

మీరు ఎయిర్‌టెల్ సిమ్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు ముఖ్యమైన అలర్ట్. ఎందుకని అనుకుంటున్నారా? ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మరోసారి టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్ధంగా ఉంది. ధరల పెరుగుదల తప్పనిసరి అని ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. ఎయిర్‌టెల్ 4జీ ధరలకే ప్రస్తుతం 5జీ సర్వీసులు అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. అయితే వచ్చే 5జీ సర్వీసులకు సంబంధించి 6 నుంచి 9 నెలల…

యమహా ఎంటి 15 వి2 బైక్.. ఫీచర్లు మామూలుగా లేవుగా?

యమహా ఎంటి 15 వి2 బైక్.. ఫీచర్లు మామూలుగా లేవుగా?

జపనీస్ బ్రాండ్ అయిన యమహా ఇప్పటిఅయితే ఆ మోడల్ బైక్ను భారత్ మార్కెట్ లోకి విడుదల చేసినప్పటి నుంచి కంపెనీ పోర్ట్ పోలియోలో ఎక్కువగా డిమాండ్ ఉన్న మోటార్ సైకిళ్లలో యమహా కూడా ఒకటిగా మారింది. ఇకపోతే పాత వెర్షన్ అయినా యమహా ఎంటీ వి2 ను చేసి రిలీజ్ చేసిన సరికొత్త బైక్ యొక్క రివ్యూ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఈ బైక్ యొక్క ఫీచర్ ల విషయానికి వస్తే..ఈ బైక్‌లో ఉండే…

ప్లాస్టిక్ బాటిల్స్ తో ఇయర్ బడ్స్ ని రూపొందించిన సోనీ.. ఎలా అంటే?

ప్లాస్టిక్ బాటిల్స్ తో ఇయర్ బడ్స్ ని రూపొందించిన సోనీ.. ఎలా అంటే?

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోంది. దీంతో ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు ప్లాస్టిక్ వాడకం నిషేధించినప్పటికీ కొన్ని దేశాలలో ప్లాస్టిక్ ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం అలాగే పర్యావరణ రహిత కోసం జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ సోనీ ఆ దిశగా కీలక కార్యాచరణ ను చేపట్టింది. ఇందులో భాగంగానే ప్లాస్టిక్ సీసాలను రీసైకిల్ చేసి వచ్చిన ఆ వ్యర్థ పదార్థాలతో ఇయర్…

వాట్సాప్‌ డౌన్ కలకలం: స్పందించిన మెటా

వాట్సాప్‌ డౌన్ కలకలం: స్పందించిన మెటా

వాట్సాప్‌ యాప్ డౌన్ అయింది మరియు వేలాది మంది వినియోగదారులు సందేశాలను పంపడంలో మరియు స్వీకరించడంలో సమస్యలను నివేదించారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సేవలు పాక్షికంగా అంతరాయం కలిగిందని చెప్పబడింది, అయితే వాట్సాప్ నుండి ఎటువంటి స్పందన లేదు. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో సాంత్వన పొందగలిగిన వినియోగదారులలో ఈరోజు సమస్య పరిమిత భాగం మాత్రమే ఉంది. కానీ గత సంవత్సరం, అక్టోబర్‌లో కూడా, మొత్తం బ్లాక్‌అవుట్ మూడు సోషల్ నెట్‌వర్క్‌ల…

మెస్మరైజ్ ఆఫర్.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.87 వేల తగ్గింపు.. ఒక్క రోజే ఛాన్స్

మెస్మరైజ్ ఆఫర్.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.87 వేల తగ్గింపు.. ఒక్క రోజే ఛాన్స్

మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అయితే మీకు శుభవార్త. మీకోసం అదిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రీమియం ఫోన్లపై ఇంకా ఎక్కువ తగ్గింపు పొందొచ్చు. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ అక్టోబర్ 23 వరకే ఉంటుంది. తర్వాత అందుబాటులో ఉండదు. అంటే ఆఫర్లు రేపు ఒక్క రోజే ఉంటాయి….

మడత పెట్టే ల్యాప్ టాప్..ధర ఎంతో తెలుసా?

మడత పెట్టే ల్యాప్ టాప్..ధర ఎంతో తెలుసా?

మడత పెట్టే ఫోన్ లే కాదండోయ్, కొత్తగా మడత పెట్టే ల్యాప్ టాప్ లు కూడా వచ్చేసాయి. అయితే ఇప్పటివరకు మనం కేవలం మడత పెట్టే ఫోన్లో గురించి మాత్రమే విన్నాము అటువంటి ఫోన్ లను చూసాం. కానీ ఆసుస్ కంపెనీ ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. ఆసుస్ జెన్ బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీ పేరుతో ఈ ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చారు. అంతే కాకుండా ప్రపంచంలోనే…

5G సర్వీసులు కాదు.. ఈ జియో 4G ప్లాన్లపై అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ మరెన్నో ఆఫర్లు.. ఓసారి లుక్కేయండి..!

5G సర్వీసులు కాదు.. ఈ జియో 4G ప్లాన్లపై అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ మరెన్నో ఆఫర్లు.. ఓసారి లుక్కేయండి..!

ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో  ప్రధానంగా 4 నగరాల్లో (ముంబై, ఢిల్లీ, వారణాసి, కోల్‌కతా) 5G సర్వీసులను ప్రారంభించింది. అయితే ఇతర నగరాల్లో నివసిస్తున్న వినియోగదారులు 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని పొందడానికి వచ్చే ఏడాది వరకు వేచి ఉండాలి. ప్రస్తుతం, జియో అర్హత ఉన్న వినియోగదారులకు వెల్‌కమ్ ఆఫర్ కింద 5G సర్వీసులను అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇంకా 5G ప్లాన్‌లను ప్రారంభించలేదు. 4 నగరాల్లోని వినియోగదారులు 4G ప్లాన్‌లతో 5Gని యాక్సెస్ చేసుకోవచ్చు. రిలయన్స్…