టెక్నాలజీ

2023లో నెటిజన్లు ఏం సెర్చ్‌ చేయనున్నారో తెలుసా.? యూజర్ల సమాధానానికి గూగుల్‌కు మైండ్‌ బ్లాంక్‌..

2023లో నెటిజన్లు ఏం సెర్చ్‌ చేయనున్నారో తెలుసా.? యూజర్ల సమాధానానికి గూగుల్‌కు మైండ్‌ బ్లాంక్‌..

ప్రస్తుతం ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌లో వెతికే రోజులు వచ్చేశాయి. , ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేసేస్తున్నారు. 1998లో గూగుల్ ప్రారంభించినప్పుడు చాలామంది దానితో ప్రేమలో పడ్డారు. దీనికి అందమైన పేరు ఉంది, వేగవంతమైన ఫలితాలు మరియు ప్రకటనలు లేవు. దాని గురించి ఏమి నచ్చలేదు? ఆపై కొన్ని సంవత్సరాల తరువాత, ఈ వ్యక్తి వచ్చి మొదటి నుండి వారి ప్రధాన అల్గారిథమ్‌ను తిరిగి వ్రాస్తాడు! ఉద్దేశపూర్వకంగా, శతాబ్ది…

త్వరలో APSFL అదిరిపోయే ప్లాన్లు… దేశంలోనే వైస్ జగన్ సరికొత్త రికార్డు…

త్వరలో APSFL అదిరిపోయే ప్లాన్లు… దేశంలోనే వైస్ జగన్ సరికొత్త రికార్డు…

ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఏపి స్టేట్ ఫైబర్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్బంగా ఏపీ స్టేట్ ఫైబర్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత వైస్ జగన్ పుట్టిన రోజును జరుపుకొని APSFL సంస్థ కొత్తగా 9 ప్యాకేజీలు ప్రకటించింది. మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభం గౌతమ్ రెడ్డి పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. 19 వేల పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి…

‘హాయ్‌ మమ్‌’ సైబర్‌ స్కామ్‌… రూ.54 కోట్లు దోచేసిన నేరగాళ్లు… మీరు జాగ్రత్తగా ఉండండిలా

‘హాయ్‌ మమ్‌’ సైబర్‌ స్కామ్‌… రూ.54 కోట్లు దోచేసిన నేరగాళ్లు… మీరు జాగ్రత్తగా ఉండండిలా

ప్రపంచవ్యాప్తంగా సైబర్ మనీ ఫ్రాడ్స్‌ పెరిగిపోతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు (Cyber Frauds) ప్రజలను మభ్యపెట్టి బ్యాంకు అకౌంట్‌లను ఖాళీ చేస్తున్నారు. రోజు రోజుకూ కొత్త విధానాల్లో సైబర్‌ నేరాలు పుట్టుకొస్తున్నాయి. ఏటీఎం, యూపీఐ, సిమ్‌ స్వాప్‌ (Sim Swap) ఇలా చాలా రకాలుగా మోసాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఒక కొత్త కేసు నమోదైంది. ఇక్కడ మోసగాళ్ళు బాధితుల కుటుంబ సభ్యులుగా నటిస్తూ, వారి మొబైల్ ఫోన్‌లను పోగొట్టుకున్నారనే నెపంతో డబ్బు పంపమని అడుగుతున్నారు. కుటుంబ సభ్యుల్లా…

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ – ఇకపై కాల్స్‌ను కూడా!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ – ఇకపై కాల్స్‌ను కూడా!

వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ను తీసుకురానుంది. అదే కాల్స్‌కు నోటిఫికేషన్స్‌ను డిజేబుల్ చేయడం. కాల్ నోటిఫికేషన్లను కూడా మ్యూట్ చేసేందుకు ఇది వినియోగదారులను అనుమతించనుంది. తద్వారా ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు కాల్ నోటిఫికేషన్స్‌తో డిస్టర్బ్ కాకుండా ఉండవచ్చు. కొన్ని సార్లు వాట్సాప్ డీఎన్‌డీ ఫీచర్ కూడా టెక్నికల్ గ్లిచెస్ కారణంగా ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు ఈ ‘డిస అబ్లె నోటిఫికెషన్స్ ఫర్ కాల్స్’ ఫీచర్ ఉపయోగపడనుంది. వాబీటాఇన్ఫో  కథనం ప్రకారం విండోస్ 2.2250.4.0 అప్‌డేట్‌లో ఈ ఫీచర్…

ప్రతి గ్రామంలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్రణాలిక

ప్రతి గ్రామంలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్రణాలిక

ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కొత్త ప్లాన్‌పై కసరత్తు చేస్తోంది. ఈ కొత్త పథకం కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశంలోని ప్రతి గ్రామాన్ని హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో అనుసంధానిస్తుంది. ప్రతి గ్రామాన్ని హై-స్పీడ్ నెట్‌తో కనెక్ట్ చేయాలని యోచిస్తోంది డిసెంబర్ 17, 2022 శుక్రవారం జరిగిన ఒక పరిశ్రమ కార్యక్రమంలో, ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వం యొక్క 4G సంతృప్త చొరవపై పనిచేస్తోందని, ఇది అధిక స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో ఉందని టెలికాం…

బ్లూటూత్ ఆన్ చేస్తే హ్యాకింగ్ రిస్క్… ఇలా చేయడం మర్చిపోవద్దు

బ్లూటూత్ ఆన్ చేస్తే హ్యాకింగ్ రిస్క్… ఇలా చేయడం మర్చిపోవద్దు

ఒకప్పుడు బ్లూటూత్ వినియోగం పెద్దగా ఉండేది కాదు. కానీ బ్లూటూత్ డివైజ్‌లు వచ్చిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ ఎప్పటికీ ఆన్‌లోనే ఉంటుంది. బ్లూటూత్ స్పీకర్స్ , బ్లూటూత్ హెడ్‌సెట్, ఇయర్‌బడ్స్… ఇలా బ్లూటూత్‌తో కనెక్ట్ అయ్యే ఆడియో ప్రొడక్ట్స్  డివైజ్‌లు చాలా ఉన్నాయి  రెండుమూడు ఆడియో ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటివి ఉపయోగిస్తారు కాబట్టి ప్రతీసారి బ్లూటూత్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఎందుకని ఎప్పటికీ బ్లూటూత్ మోడ్ ఆన్‌లో పెట్టడం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు…

ఇస్రో ఘనత.. విదేశీ ఉపగ్రహాల ప్రయోగానికి రూ.1,100 కోట్లు ఆర్జించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ

ఇస్రో ఘనత.. విదేశీ ఉపగ్రహాల ప్రయోగానికి రూ.1,100 కోట్లు ఆర్జించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 2018 నుంచి దాదాపు రూ.1,100 కోట్ల వ్యయంతో 19 దేశాలకు చెందిన 177 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, తన అంతరిక్ష యాత్రలతో భారతదేశాన్ని గర్వించేలా చేయడమే కాకుండా, ప్రభుత్వానికి కూడా చాలా డబ్బు సంపాదిస్తోంది. గత ఐదేళ్లలో 26 దేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో రూ. 1,245 కోట్లకు పైగా ఆర్జించిందని అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి జితేంద్ర…

చెంబు నీళ్లతో 60 సంవత్సరాల వరకు విద్యుత్…

చెంబు నీళ్లతో 60 సంవత్సరాల వరకు విద్యుత్…

నూక్లియర్ ఫ్యూజన్ – అణు సంయోగం ఇవాళ అమెరికా శాస్త్రవేత్తలు ఫ్యూజన్ పరిశోధనల్లో ఒక కీలకమైన అంశాన్ని ప్రకటించారు.రెండు అణువుల్ని కలిపినా ,విడదీసినా శక్తి పుడుతుంది. ఆ రెండు అణువుల్ని కలిపితే సంయోగం(ఫ్యూజన్) అంటారు, విడదీస్తే విచ్చిత్తి(ఫిజన్) అంటారు. ఈ రెండు(ఫ్యూజన్&ఫిజన్) జరిగినప్పుడు ఆ అణువులు కొంత ద్రవ్యరాశి కోల్పోయి శక్తిని విడుదల చేస్తాయి. Einstine theory (E = mc²)అన్నది అందరికీ తెలిసిన సూత్రమే. ఈ theory లో m=ఆ అణువులు కోల్పోయిన ద్రవ్యరాశి. E=ఆ…

క్షేమంగా భూమికి ఓరియాన్‌

క్షేమంగా భూమికి ఓరియాన్‌

చంద్రుడి చుట్టూ 25 రోజులపాటు ప్రదక్షిణలు చేసిన ఓరియాన్‌ భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 11న అర్ధరాత్రి మెక్సికోలోని బజా ద్వీపకల్పంలో పసిఫిక్‌ సముద్ర తీరంలో దిగింది. నాసా యొక్క ఓరియన్ క్యాప్సూల్ 25 రోజుల టెస్ట్ ఫ్లైట్ తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది డబ్ల్యూఐఓఎన్ వీడియో టీమ్ | నవీకరించబడింది: డిసెంబర్ 12, 2022, 09:30 ఏఎమ్ ఐఎస్టి ఓరియన్ స్పేస్ క్యాప్సూల్ చంద్రుని చుట్టూ విజయవంతంగా మానవరహిత సముద్రయానం తర్వాత ఆదివారం పసిఫిక్…

విమాన ప్రయాణాల కోసం డిజియాత్ర యాప్.. ఎలా వాడాలంటే..

విమాన ప్రయాణాల కోసం డిజియాత్ర యాప్.. ఎలా వాడాలంటే..

విమాన ప్రయాణాలను మరింత ఈజీ చేసేందుకు పౌర విమానయాన శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అదే డిజియాత్ర. ఫ్లైట్ జర్నీలు చేసేటప్పుడు వెరిఫికేషన్స్ ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది. విమానాల్లో తరచూ ప్రయాణించే వారికి సెక్యూరిటీ చెకింగ్‌, ఇతర ప్రాసెస్‌లు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో అనుభవం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డొమెస్టిక్‌ ఫ్లైట్‌  ప్రయాణం కంటే.. ఎయిర్‌పోర్ట్‌లో పూర్తి చేయాల్సిన ప్రాసెస్‌లకే ఎక్కువ సమయం అవుతుంది. దీంతో స్వదేశీ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం  ఓ గుడ్‌న్యూస్‌…